Wednesday, November 30, 2011

పిచ్చి విశాఖపట్నానికి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన కట్టమంచి, అయ్యదేవర, రాజాజీ, నెహ్రూ

విశాఖపట్నానికి పిచ్చాసుపత్రి ఎట్లాటిదో ఆంధ్ర దేశానికి విశాఖపట్నం అట్లాటిదిట!

అల్లాటి "పిచ్చి" విశాఖపట్నానికి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన కట్టమంచి, అయ్యదేవర, రాజాజీ, నెహ్రూ - వారలేమన్నారో చదివి తెలుసుకోండి...మీదే ఆలస్యం

1948, మార్చి 24న వెలువడిన విజయవాణి వారపత్రికలో ఏకలవ్యుడు గారు రాసిన "పిచ్చి" రాతలు ఇక్కడ చూడండి

భవదీయుడు
మాగంటి వంశీ

0 comments:

Post a Comment

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.